Wednesday, October 30, 2019

మన ఆంధ్రాలో ఇసుక కొరత తీరదా? ఇసుక కుట్రకు బాధ్యులెవరు? | Is there a shortage of sand in Andhra Pradesh? Who is responsible for the sand conspiracy?

అసలు రాష్ట్రంలో ఇసుక కొరత ఏమంత లేదు అన్న అధికార పక్షం వాళ్ళు, ఇసుక కొరతపై సరైన పోరాటం చేయని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇతర పార్టీ నాయకులు ఈక్రింది వీడియోలు చూడాల్సిందే!

ఇసుక వల్ల ఉపాధి కోల్పోయామని గగ్గోలు పెడుతున్న జనం.

జగన్ కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న శ్రమ కార్మికుడు

రాష్ట్రంలో ఇసుక ఎక్కడికి తరలిపోతుంది.?
ప్రక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక ట్రాక్టరును పట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు.

కేవలం ఇసుక వలన నిర్మాణ రంగాలన్నీ ఆగిపోయాయి. శ్రమ కార్మికులందరూ రోడ్డున పడిపోయారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. కనీసం అన్నా కేంటీన్లు ఉన్నా 5రూపాయల భోజనంతో కడుపు నింపుకునేవాళ్ళమని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. చివరికి ముద్ద పెట్టె అన్నా కేంటీన్లు కూడా మూసివేసినందుకు ప్రజలందరూ జగన్ ను దుయ్యబడుతున్నారు.

Sunday, October 27, 2019

Friday, October 25, 2019

ఆర్టీసీ పట్ల కేసీయార్ కు అంత కసి ఎందుకు?

why-is-kcr-leaning-towards-rtc
కేసీయార్ కు తెలంగాణ ఆర్‌టి‌సి అంటే ఏమాత్రం గౌరవం లేదు. దానిని ఎలాగైనా రూపు మాపి ఆర్‌టి‌సి మొత్తాన్ని ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు ధారబోయాలని చూస్తున్నాడు. కొన్ని రాష్ట్రాలో ఎలానూ ఆర్‌టి‌సి లేదు మన తెలంగాణాలో ఎందుకన్న అతని భావన దారుణం అనిపిస్తోంది. సమ్మె ముగింపే ఆర్‌టి‌సి ఖతమన్న కేసీయార్ ఆలోచనా ధోరణి ఎంత ప్రమాదకరమో తెలంగాణా ప్రజలే ఆలోచించుకోవాలి.

జగన్ 2 లక్షలకు పైగా ఉద్యోగులను తీసేసాడు

Saturday, October 19, 2019

Monday, October 7, 2019

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం తెలంగాణాలో సరికానప్పుడు.. ఆంధ్రాలో కరెక్ట్ ఎలా అవుతుంది? | When RTC government merger is not correct in Telangana .. How to Correct in Andhra Pradesh?

ఆంధ్రా సియం జగన్ తీసుకున్న నిర్ణయం.. ఆంధ్రా ప్రజల బ్రతుకుపై పెనుభారం పడదా?
మన ఆంధ్రా మంత్రివర్యులు పేర్ని నాని గారు హైదరాబాద్ బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు? అక్కడ తెలంగాణాలో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తుంటే కేసీయార్ కు సహకరించడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఆంధ్రాలో ఆర్టీసీని విలీనం చేసిన జగన్ గారి ప్రభుత్వం అక్కడ తెలంగాణాలో ఆర్టీసీకి మద్దతు పలికి కేసీయార్ పై వత్తిడి తేవాలి కదా? కేసీయార్ ఆంధ్రాను ముంచేయాలన్నదే ప్రధాన లక్ష్యం. జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఆంధ్రా ఆర్టీసీని చూసి తెలంగాణ ఆర్టీసీ రంగంలోకి దిగేటప్పటికి పాపం కేసీయార్ క్రిందా,మీదా పడుతున్నాడు. మనసులో జగన్ను తిట్టుకుంటూనే ఉంటాడు.
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ గారి అభిప్రాయం వినండి.